Dowry | నిత్యం ఎక్కడో ఒకచోట వరకట్నం వేధింపులు చూస్తునే ఉన్నాం. ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్ర�
: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
రవితేజ హీరోగా హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరప్రదేశ్లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ని ప�
UP Bus Drivers | రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు తమ ఫ్యామిలీ ఫొటోను డాష్బోర్డ్ వద్ద ఉంచాలని ఆ రాష్ట్ర
Woman Pours Boiling Water On Husband | నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీటిని పోసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడ్ని కొట్టింది. ఆపై టెర్రస్ పైనుంచి కిందకు తోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ
Man Bites Of Shopkeeper's Finger | గౌను కొన్న ఒక వ్యక్తి సైజు చిన్నది కావడంతో మార్చుకునేందుకు క్లాత్ షాప్కు వెళ్లాడు. అయితే పెద్ద గౌను కోసం అదనంగా రూ.50 చెల్లించాలని బట్టల వ్యాపారి చెప్పాడు. దీనిపై గొడవ జరుగడంతో ఆగ్రహించిన ఆ �
Hema Malini: మథుర నియోజకవర్గ అభ్యర్థి హేమా మాలినీ.. లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పంట పొలాల్లోకి దిగారు. యూపీలో ఉన్న గోధుమ పొలంలో ఆమె ప్రచారం చేశారు. స్థానిక రైతుల్ని
Viral Video | ఓ తాగుబోతు పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఓ పార్కులోని బెంచీలో వాలిపోయాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. అటుఇటు కదిలే క్రమంలో అతని బెంచీ మధ్యలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులు అతన్ని ప్రా�
Barauni-Gwalior Express | బరౌనీ-గ్వాలియర్ ఎక్స్ప్రెస్ (Train No 11124)లో బాంబు ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే భారీగా పోలీసుల బలగాలు, అగ్నిమాపక దళాలు, బాంబ్ డిస్పోజల్స్ బారాబంకి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివ
రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది.
Mumps Outbreak | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్ర�
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో (Chitrakoot) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించగా పలువురు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన డంపర్ కొత్వాలి ప్ర�