రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
SI Suspended | మహిళా కానిస్టేబుల్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న భువీ.. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Uttar Pradesh | రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం (Family)లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది.
Crime | ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన హెడ్కానిస్టేబుల్ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు.
Woman Stabbed In Neck | పెళ్లికి నిరాకరించడంతో మరదలుపై బావ దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో పొడిచాడు. (Woman Stabbed In Neck) తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
Ayodhya | ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో రామమందిరానికి సంబంధించిన కొత్త చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీ�
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
Schools closed | ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి చంపేస్తున్నది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచ�
Supreme Court | ఓ ట్రాన్స్జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించ�
బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు.