Pillar On Rail Track | రైళ్లను ప్రమాదాలకు గురి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైలు పట్టాలపై కాంక్రీట్ పిల్లర్ను ఉంచారు. గమనించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. రైలు పట్టాలపై పిల్లర్ ఉం�
Musheer Khan: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్కు రోడ్డు ప్రమాదం అయ్యింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ యాక్సిడెంట్లో అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి లక్నోక�
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మూఢనమ్మకాలతో ఒక స్కూల్ యజమాని తన పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని క్షుద్రపూజలకు బలిచ్చాడు. దీంతో స్కూల్ యజమాని, డైరెక్టర్తో పాటు ప్రిన్సిప�
Rahul Gandhi | అమెరికా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్న
Cops Thrashed By Mob | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి చనిపోవడానికి పోలీసులు కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై దాడి చేయడంతోపాటు కర్రలతో కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Boy Sacrificed For School's Success | స్కూల్కు విజయం సిద్ధించేందుకు బాలుడ్ని నరబలి ఇచ్చారు. ఆ విద్యార్థి అనారోగ్యానికి గురైనట్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. చివరకు స్కూల్ డైరెక్టర్ కారులో బాలుడి మృతదేహం లభించింది. ఆ స్కూ�
దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ రక్షణలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగువర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం.
Man Rapes Mother, Gets Life Term | ఒక కుమారుడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి జీవితకాల జైలు శిక్ష విధ�
Man Arrested For Branding Daughter | పిల్లలతో కలిసి ఆడుకుంటున్న కుమార్తె చర్య పట్ల తండ్రి ఆగ్రహించాడు. కాల్చిన కాడతో ఆమెకు వాతలు పెట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక తాతను కూడా అతడు కొట్టాడు. దీంతో బాలిక తాత పోలీసులకు ఫ
Woman Murders Daughter | కుమార్తె అత్యాచారానికి గురి కావడం వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని తల్లి భావించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసింది. బెయిల్పై విడుదలైన అత్యాచార నిందితుడు ఆమెను కాల్చి �
దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు
ఉత్తరప్రదేశ్లోని ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్లు వేయడంతో ప్రమా�