ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్�
Doctor | ఓ వైద్యుడు (Doctor) భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని రాయ్బరేలీ (Raebareli) జిల్లాలో చోటు చేసుకుంది.
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దళితులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా పబ్లిక్ నల్లా నీళ్లు తాగాడని కమలేష్(24) అనే దళిత యువకుడిని కొందరు కట్టెలతో కొట్టి చంపారు.
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్లోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బోరింగు నుంచి తెలుపు రంగులో ఉన్న నీళ్లు వస్తున్నాయి.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. మీరట్ జిల్లా మొహల్లా జాగృతి విహార్లో కొంత మంది దుర్మార్గులు ఓ 12 తరగతి విద్యార్థిని చితకబాది, ఆపై బాధితుడి ముఖంపై మూత్రం పోసి వికృతంగా ప్రవర్�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు.
Road Accident | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగు�