ఉత్తరప్రదేశ్లోని షామ్లీ (Shamli) మున్సిపల్ కౌన్సిల్ (Municipal Council) సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి నిధుల విషయంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో (Punches) విరుచుకుపడ్డారు.
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Forcible Convertion | తన భర్తను బలవంతంగా మతం మార్చి (Forcible Convertion) ముస్లిం మహిళతో పెళ్లి చేశారని ఒక వ్యక్తి భార్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chicken | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా హైవేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ వాహనాల్లో కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు కూడా ఉంది. ఇక ఆ ట్రక్కును గమనించిన వాహనదారులు, స్థానికులు.. కోళ్లను ఎత్తుకెళ్లారు. ని�
Police | అతనో యంగ్ పోలీసు కానిస్టేబుల్. ప్రతి కేసులోనూ చురుకుగా వ్యవహరిస్తూ.. తన కంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఇక ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరుడుగట్టిన నేరస్థుడ
Viral Video | పులులు అంటేనే జనాల్లో వణుకు పుడుతోంది. అలాంటి పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ ఓ పులి మాత్రం గ్రామంలోకి ప్రవేశించి, ఓ గోడ మీద హాయిగా నిద్రించింది.
Aadhar-Passport | ఆధార్ నమోదు కావాలంటే ముందుగా పాస్ పోర్ట్ తరహా వెరిఫికేషన్ తప్పని సరి చేశారు. యోగి ఆదిత్య నాథ్ సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
BJP MLA Disqualified | బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. (BJP MLA Disqualified) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Crime News | ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝా�
Mayawati | విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిస�
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు.