సెటిలర్స్ కుటుంబాల వారు ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రతిని ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి అందజేశారు.
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Patalkot Express Fire | పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. (Patalkot Express Fire) ఈ ప్రమాదంలో రెండు కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాల�
యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలి�
రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడైన ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు, దళిత ఉద్యమకారుడు రాఘవేంద్రకుమార్ తెలంగాణలో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్
దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడ�
Azam Khan | రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు రాంపూర్ జైలు నుంచి ఆదివారం తరలించారు. ఆజంఖాన్ను సీతాపూర్ జైలుకు, అబ్దుల్లాను �
అతడో కూలీ. రోజూ పనికి వెళితే కానీ పూట గడవని స్థితి. అలాంటి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 221 కోట్ల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు. ఇంకేముంది ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు ఐటీ
stabbed to death | తండ్రితో సహజీవనం చేస్తున్న మహిళతోపాటు తాతను ఇద్దరు మనవళ్లు కత్తితో పొడిచి చంపారు. (stabbed to death )కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది.
Dengue Cases | దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తరభారతంలో చాలామంది వైరస్లతో బాధపడుతున్నారు. డెంగ్యూతో ఆసుపత్రుల్లో రోగు�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మహిళా కార్యకర్తలు రోడ్డెక్కి ఒకరినొకరు ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా, ఇతర నాయకుల ఆధ్వర్యంలో బుధవారం జలౌన్ జిల్లాలో ఏర్పాటుచేసిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన�
Azam Khan | సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్తో పాటు తనయుడు అబ్దుల్లా ఆజం, కోడలు తంజీమ్ ఫాతిమాకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో జైల�
రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.