Urea Problems | మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు.
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు.
నెల రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకక మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మ�
ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మీడియాతో వేముల మాట్లాడారు.
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.