యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు.
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
యూరియా కోసం నాలుగు రోజుల నుంచి మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం.. బువ్వలే దు.. నీళ్లు లేవని ఓ మహిళా రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎదుట వాపోయింది. నాగర్కర్న�
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�
సాంకేతిక సమస్యతో యూరియా పొందలేకపోతున్నామంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల
యూరియా కోసం రైతులు సొసైటీల వద్దకు పరుగులు తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో బారులుతీరుతున్నారు. పొద్దంతా క్యూలో నిరీక్షించినా యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖమ్�
Thummala Nageshara Rao | రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సంద�
యూరియా కోసం రైతులు మళ్లీ అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం ఎప్పటిలాగే పొద్దటి సందే పీఏసీఎస్ గోదాంల వద్ద బారులు, పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో యూరియా దొరక్క నిరస�
యూరియా సరఫరాలో రాష్ట్ర సర్కార్ దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇవ్వడం చేతగాకే యాప్లు, కార్డుల పేరిట నాటకాలాడుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఈ యాసంగి సీజన్ పంటలు సాగు చేయడానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని యూరియా నిల్వ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.