రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఫాతిమామేరి దంపతులు మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే
జనగామ జిల్లాలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఇప్పుడిప్పుడే మోస్తరుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది.. రిజర్వాయర్లలోకి నీటి విడుదల ప్రారంభమైంది.
సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రైతులు నెలలకొద్దీ తిప్పలు పడుతూనే ఉన్నారు. సొసైటీ సిబ్బంది రైతులకు ముందుగా టోకెన్లు అందించినా.. పూర్తిస్థాయిలో సొసైటీలకు యూరియా చేరకపోవడంతో అరకొరగానే పంపిణీ చేస్తు�
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంటల అదును దాటుతున్నా.. బస్తా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.
రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజ�
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
తెలంగాణలో సకల జనుల సమరభేరి మోగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమించిన తెలంగాణ సమాజం.. ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సర్�
బస్తా యూరియా కోసం సాగు రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన వారు తెల్లవారుజామునే సొసైటీల వద్దకు చేరుకొని పడరాని పాట్లు పడుతున్నార�
నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేశాడు.