నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రోజులు గడుస్తున్నా తమకు సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతు దామోదర్రెడ్డి అన్నారు. తనకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇగ తనకు యూరియా దొ�
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిం
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుండి..
యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్�
యాప్తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ను డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న చిన్న ఫోన్లో యూరియా యాప్ లేదని, తమ పంటలకు అవసరమైన
అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
పైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట నేరేడుచర్ల -సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.
అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు.
యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు.