వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుడుతున్నదని, పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయం పట్టుకున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట �
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
యూరియా దొరక్కరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మండల నాయకులు ఏం చేస్తున్నట్టు?’ అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఓ రైతును మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు శనివారం తహసీల్దార్ మల్లికార్జున్ ముంద
‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియ�
రానున్న రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
జిల్లాలో ఖరీఫ్లో పంటలను సాగుచేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. 1,25,000 ఎకరాల్లో వరి, 1,34,000 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అన్నదా తలు ఈసారి గతంలో కంటే అధికంగా పంటలను సాగు చేశారు.
యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవే
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
Komatireddy Venkat Reddy | యూరియా కోసం జరిగిన ఆందోళన పాల్గొన్న పాపానికి ఓ గిరిజన ఆటోడ్రైవర్ను పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇంట్లో నిద్రిస్తున్నోడిని కులం పేరుతో దూషిస్తూ ఠాణాకు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి.. లాఠీల