కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్ఫామ్లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది.
యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటమార్చారు.
రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు ల�
యూరియా కోసం వచ్చిన రైతులకు పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రావినూతల సహకార సంఘానికి యూరియా రావడంతో విషయం తెలుసుకున
యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ�
కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా అధికార బలం ఉన్నవారికే యూరియా అందుతున్నది. యూరియా కోసం రైతులు రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అనారోగ్యంతో క్యూలో నిలిచి ప్రాణాలు కోల్పోతున్�
నల్లగొండ: యూరియా కోసం పడిగాపులు కాసిన మహిళా రైతు ప్రాణాలు విడిచింది. అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు పాతులోతు దస్సి(55) వారం క్రితం రైతు వేదికలో యూరియా కోసం వరుసలో నిలబడింది.
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�
గత రెండు నెలలుగా జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ఉండాల్సిన రైతులు రాత్రి పగలు, స్త్రీ-పురుషులు, ఎండావాన తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు, రోడ్లమీద బారులుతీరి కనబడుతున్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల చెక్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో రూ. 2 కోట్ల మేర ఆస్తులు చ�