యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు.
యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
ఆన్లైన్ యాప్లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజ�
రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
పొద్దంతా యూరియా బస్తాల కోసం తిరిగితే ఎవుసం ఎట్లా సాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా బస్తాల కోసం వీణవంక మండలంలోని చల్లూరులో రైతులు శనివారం రోడ్డెక్కారు.
యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్లో బుక్ చేసుకుందామని ఓప
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు త�
యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి..
‘నాకు చదువు రాదు. ఓటీపీ అంటే ఏమిటో తెలుస్త్తలేదు. ఫోన్లో యూరియా బుక్ చేయడం నాకు వస్త్తలేదు. కష్టపడి పండించిన పంట కండ్ల ముందు నాశనం అవుతోంది. ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుత లేదు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రోజులు గడుస్తున్నా తమకు సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతు దామోదర్రెడ్డి అన్నారు. తనకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇగ తనకు యూరియా దొ�
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.