యాసంగి సీజన్లోనూ యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. క్యూలో గంటల తరబడి నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల పీఏసీఎస్ వద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కనీసం వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు.
Kotha Prabhakar Reddy | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యూరియా యాప్తో రైతులు ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఆ
రబీ సీజన్ పంటల కోసం రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు.
Urea | నర్సింహులపేట డిసెంబర్ 27: కాళ్లు మొక్కుతా బాంచన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి.. అంటూ అధికారి కాళ్ల మీద పడి ఓ అన్నదాత వేడుకున్నాడు. యాసంగి సీజన్ మొదలైనప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఇలా ఓ రైత�
వానకాలం సీజన్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. సకాలంలో దొరకక దిగుబడులు నష్టపోయారు. ప్రస్తుతం అలాంటి భయమే వెంటాడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూర
వానకాలంలో యూరి యా అందక రైతులు అవస్థలుపడ్డారు. ఇప్పుడు యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మహబూబాబాద్ రూరల్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులుకాస్తున్నారు.
Harish Rao | యూరియా కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని విమర్శి�
Urea | రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేండ్లుగా రైతులు పడుతున్న యూరియా కష్టాలను తీర్చకపోగా, వారిని మరింత నష్టాలపాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నది. యూరియా ఉచిత రవాణా సబ్
పంటలకు యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో వాటి కోసం పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజామునే చలిని సైతం లెక్కచేయక రైతు వేదికలు, పీఏసీఎస్లు, ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగు�
Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు.