సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార�
‘మా కండ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. చిన్నఫోన్�
ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలే
అన్నదాతలకు యూరియా గోసలు తప్పడంలేదు. వానకాలంలో బస్తాల కోసం ఇబ్బంది పడిన ఘటనలే యాసంగిలోనూ పునరావృతం కావడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి నుండి యూరియాని రైతులకు యాప్ ద్వారానే అమ్మాలని డీఏఓ బాబురావు అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను స్థానిక ఏఓ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడం గగనమైంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యాయి. సింగిల్ వి
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో బస్తాల కోసం అరిగోస పడగా.. యాసంగి పంటల సీజన్లో మళ్లా అవే కష్టాలు దాపురించాయి. పంటలకు సరైన సమయంలో యూరియా అందించాలని రైతులు తల్లడిల్లుత�
Urea | కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల�
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు.
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
యూరియా కోసం నాలుగు రోజుల నుంచి మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం.. బువ్వలే దు.. నీళ్లు లేవని ఓ మహిళా రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎదుట వాపోయింది. నాగర్కర్న�
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�