రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
సైదాపూర్ మండలకేంద్రంలో యూరియా కోసం బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ఉదయమే సింగిల్ విండో కార్యాలయం వద్దకు ఉదయమే వచ్చి సొసైటీ గోదాం ముందు చెప్పులతో క్యూ పెట్టారు. �
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి యూరియా సంక్షోభం వచ్చి పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సమస్యలు పక్కనపెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలకు
యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సుమారు 600 బస్తాల యూరియా రావడంతో తెల్లవారుజాము నుండే వెయ్యి మంది రైతులకు పైగా ఆధార్ కా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని అన్నదాత ఆగ్రోస్ కేంద్రం గోదాం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్, ఆటోలో వేరువేరుగా అక్రమంగా యూరియాను తరలించే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు అడ్
యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల
కాంగ్రెస్ అంటనే మోసమని, ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలని హామీ ఇచ్చి నిండా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు పాలన చేతగాక, రైతులు పండించిన ధాన్యం కొనలేక, సన్నవడ్
యూరియా కోసం రణం సాగుతున్నది. రోజుల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్తా దొరక్కపోవడం, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కర్షకుల కడుపుమండుతున్నది. రెండు నెలలుగా గోస తీరకపోవడం, కొరత ఇంకా తీవ్రమవుతుండడంతో రైతా�
MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�