యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు.
నవాబ్పేట మం డల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి యూరియా కోసం అవస్థ లు పడుతున్నా.. అందడం లేదని.. అధికారు లు, పాలకులు సైతం స్పందించడం లే దం టూ నవాబ్పేట మండ�
ప్రస్తుతం వరి పొలం పొట్ట దశలో ఉండడంతో యూరియా చల్లడం కీలకం. లేదంటే దిగుబడులు తగ్గుతాయని రైతు లు ఆందోళన చెందుతున్నారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎన్నడూ లైన్లో నిల్చోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా �
యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�
నల్లగొండ మండలంలో పీఏసీఎస్ గొల్లగూడ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో రైతు వేదికలో యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ముందు రోజు ప్రకటించడంతో రైతులు తెల్లవారేసరికి రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున క�
యూరియా కోసం అన్న దాతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రతిరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
పెన్పహాడ్ పరిధిలోని చిదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్�
గత ఆరు రోజులుగా యూరియా కోసం క్యూ కడుతున్నప్పటికీ యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపుల