ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులుకాసిన రైతులు ఓపిక నశించి ధర్నాకు దిగారు. గజ్వేల్లోని తూఫ్రాన్-జాలిగామ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయాధి�
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది. సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిప
జిల్లాలోని రైతాంగం యూ రియా కోసం నిద్రహారాలు మాని ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన మూడు ఆగ్రో ఏజన్సీస్లకు, ఎన్డీసీఎంఎస్కు మార్క్ఫెడ్ నుంచి యూరియా సరఫ�
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా క�
జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు.
BRS Leader Yadava reddy | వర్షాలు కురువడంతో రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎంతో అవసరమని.. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వలన రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు దౌల్తాబాద్ మండల మాజీ
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్బుక్లను క్యూలైన్లలో పెడ�
Urea Shortage | గద్వాల, ఖానాపూరం, తొర్రూర్ : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రోజుల తరబడి వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినప్పటికీ యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో చోట పట్టాదార్ పాస్బుక్కులు ఉంచుతున్నారని.. ఎం�
యూరియా కొరత రైతన్నకు చుక్కలు చూపిస్తున్నది. సాగు పనులు మానుకొని తెల్లవారుజాము నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాసినా ఒక్క బస్తా కూడా దొరకడం గగనం అవుతోంది. అలాగే మహబూబాబాద్ జిల్లాకు 40,500 మెట్రిక్ టన్నులు అవస
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్క�