రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఆగమవుతున్నారని, సీఎం రేవంత్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు అసమర్థులని మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందిం�
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాల వద్ద ఈ నెల 25వ తేదీ సోమవారం ఆందోళ�
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. యూరియా కోసం గోస పడుతున్న రైతన్నకు మద్దతుగా.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టింది. సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ శన
సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు బారులు దీరడం చూశాం. అప్పట్లో తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరేవారు. గంటల తరబడి నిలబడలేక చెప్పులు, పాసుపుస్తకాలు క్యూలైన్లలో పెట్టేవారు. ఇప్పుడూ అదే దుస్థితి.
హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభా�
సిద్దిపేట నియోజకవర్గంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించార�
Urea Shortage | రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటివ్యథ.. తెల్లవారు జామునుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క�
Urea Shortage | పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది. నిత్యం పొలంబాట పట్టాల్సిన ర�
రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది.
‘తెలంగాణలో యూరియా కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తరు.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇస్తరు.. రాష్ట్రంలోని మంత్రులు మాత్రం కొరత లేదంటూ బుకాయి�
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం, పది రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురువడంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అయితే వరినాట్లు వేస్తుండడంతోపాటు మొక్కజొన్న, పత్తికి రెండ�
రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ