యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. సోమవారం పలుచోట్ల చేపట్టిన ధర్నాల్లో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంల�
యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. సోమవారం మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, సర్కారుకు వ్యతిరేకంగా ని
మండల పరిధిలోని తడకమళ్ల ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలోని పది పంచాయతీల రైతులు యూరియా కోసం కార్యాలయం ఎదుట బారులు దీరారు. ఆలగడపలో నూ వందలాది మంది రైతులు యూరి యా కోసం వచ్చారు.
రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సోమవారం ఏర�
అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని, ప్రజలను సీఎం రేవంత్ నమ్మించి నట్టేట ముంచారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభ�
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొన్ని రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దున లేచింది మొదలు, రాత్రయ్యే వరకు పీఏసీసీఎస్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దుర్గాని మల్లయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామం. ఇతను డబ్బు ఏండ్లు దాటి వయసుంటది. కొన్ని రోజులుగా యూరియా కోసం కొడుకు తిరుగుతున్నప్పటికీ
కాంగ్రెస్ వస్తే యూరియా, కరెంటు ఉండద ని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాడని, ఆయన చెప్పిందే నిజమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మం డల కేంద్రంలోని సొసైటీ ఎదుట రహదారిపై యూరియా ఇప్�
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా �
నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మోమిన్పేట మండల కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాల�
రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�