రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస�
వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులకు అదునుకు ఎరువు అందకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారో కోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మ�
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరి�
తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా బస్తాడు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట కిలో మీటర్ల కొద్దీ క్యూలైన్లో వేచి చూస్తున్నారు.
జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్
స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే యూరియా కొరత ఉం డడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మం డిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం దగ్గర
MLA kotha prabhakar reddy | వర్షంలో కూడా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారంటే ఏ స్థాయిలో సమస్య ఉందో అర్థం చేసుకోవాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమై�
రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు.
యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.