తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా బస్తాడు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట కిలో మీటర్ల కొద్దీ క్యూలైన్లో వేచి చూస్తున్నారు.
జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్
స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే యూరియా కొరత ఉం డడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మం డిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం దగ్గర
MLA kotha prabhakar reddy | వర్షంలో కూడా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారంటే ఏ స్థాయిలో సమస్య ఉందో అర్థం చేసుకోవాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమై�
రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు.
యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.
యూరియా కొరత అనుకోకుండా వచ్చింది కాదా? కొరత వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసా? అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారా? అదే ఇప్పుడు రైతులకు శాపంగా మారిందా? ఈ ప్రశ్నలకు సోమవ�
యూరియా కృత్రిమ కొరతకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు �
రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?..
మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బష
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుంచే క్యూలైన్లలో నిరీక్షించారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూడా ల్సి వస్తున్