రైతుల పక్షాన పోరాడితే కేసులా..?
గత 15 రోజులుగా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ రాస్తారోకోలు, ధర్నాలు
రైతులకు సరిపడా అందించాలని రాస్తారోకో చేసినబీఆర్ఎస్ పార్టీ వికారాబాద�
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో రోజుకు 6 వేల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తుండగా..
యూరియా కోసం నెల రోజులుగా రైతులకు తిప్పలు తప్పడం లేదు. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్దకు ఉదయమే వచ్చి క్యూలో పడిగాపులు కాయడం.. దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది.
రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం సొసైటీ గోదాముల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్నది. యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహిళా రైతులు సైతం గంట ల తరబడి క్యూలైన్లో నిలబడినా దొరకడం లేదు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్న�
పొలం పనుల్లో బిజీ గా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరమవుతూ అరిగోస పడుతున్నారు. అదునుకు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు.
యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సమస్య దారుణంగా ఉన్నది. రోజుల కొద్దీ తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బ్యాగుకు మించి అందడం లేదు. దొరకక దొరకక దొరి
రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస�
వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులకు అదునుకు ఎరువు అందకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారో కోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మ�
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరి�