Urea Shortage | ధర్మారం, సెప్టెంబర్ 3: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులక
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు సొసైటీల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే పరుగులు పెడుతూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు.
పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడం�
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
యూరియా కొరతపై రైతులు కన్నెర్ర చేశారు. మహబూబా బాద్ జిల్లా మరిపెడలో సోమవారం సుమారు 5 గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో ఖమ్మం-వరంగల్ రహదారిపై వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల వాహనాల
అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్�
అదును దాటుతున్నా పంటలకు వేసేందుకు యూరియా అధికారులు ఇవ్వడం లేదంటూ ఓ కౌలు రైతు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. ఖిల్లాఘణపురం సింగిల్�
యూరియా కోసం భూత్పూర్లో రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. చెప్పులు, రాళ్లపై తమ తమ పేర్లను రాసి క్యూలైన్లో పెట్టారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం వేచి ఉన్న రైతులకు ఇప్పుడే యూరియా రాదని షాపు యజమాని చెప్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తు న్నా యూరియా కొరత మాత్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పులు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడం లేదు.
మండలంలో సాగు చేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో పిలకలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో యూరియా వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులను మరోవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సొసైటీల్లో రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా పనులు వదులుకొని గోదాముల వద్�
రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వే
యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ అవే ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీచేయలేక చోద్యం చూస్తున్నది. పంటలను కాపాడుకునే ఉద్దేశంతో తెల్లవారుజాము