రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�
ఏ ఊరికి వెళ్లినా అవే బాధలు.. సొసైటీలు, ఆగ్రోసెంటర్ల వద్ద ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఒకటే బారులు.. చెప్పుల లైన్లు. ఏ ఒక్క రైతును కదిలించినా ధారగా పారే కన్నీళ్లు. రోజుల కొద్ది పడిగాపులు పడ్డా ఒక్క బస్తా దొరకని దు
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్త�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఆగ్రహించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. డోర్నకల్ మండలం గొల్లచర
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్న�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అసలు యూరియా కొరతే లేదని సీఎం రేవంత్రెడ్డి, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని వ్యవసాయ శాఖ మంత్రి, యూరియా సమస్యలను పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఇంకో మ�
రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ద కొడప్గల్ గ్రామ భారతీయ కిసాన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ‘గణపతి బప్పా మోరియా..
Urea Shortage | ధర్మారం, సెప్టెంబర్ 3: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులక
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు సొసైటీల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే పరుగులు పెడుతూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు.
పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడం�
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
యూరియా కొరతపై రైతులు కన్నెర్ర చేశారు. మహబూబా బాద్ జిల్లా మరిపెడలో సోమవారం సుమారు 5 గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో ఖమ్మం-వరంగల్ రహదారిపై వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల వాహనాల