అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
యూరియా కోసం కర్షకులు కన్నెర్ర చేశారు. గంటలతరబడి నిరీక్షించినా బస్తాలు పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎ
యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశా�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ పనులన్ని వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాయాల�
రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిప�
రాష్ట్రవ్యాప్తంగా యూరియా బస్తాలకోసం రైతులు బారులు తీరుతూ అవస్థలు పడ్డారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కంకర బోర్డులోని పీఏసీఎస్ కేంద్రానికి 250 బస్తాల యూరియా రాగా 750 మంది రైతులు లైన్లో ఉండడంతో వాటిని ఎలా �
ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు. పంటలను కాపాడుకొనేందుకు పనులన్నీ వదులుకొని.. నిద్రాహారాలు మాని యూరియా కోసం అన్నదాతలు రెండు నెలులుగా కుస్తీ పడుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. తొలకరి వ�
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్న�
Koppula Eshwar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతాంగానికి యూరియా ను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియ�
యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోస
‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ �