కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ‘టీ న్యూస్' ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా
మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుక�
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�
సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.
చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బస్తా యూరియా కోసం బారులు తీరక తప్పడం లేదు. యూరియా కోసం అన్నదాత గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి నాటింది మొదలు ఇప్పటి వరకు ఒక బస్తా కోసం నిత్యం సొసైటీలు, గోదాముల చుట్
మంచిర్యాల జిల్లాకు వానాకాలం సీజన్ కోసమని కేటాయించిన యూరియా పక్కదారి పట్టింది. మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు మన ఎరువులను తరలించి అధిక ధరలకు అమ్మేసుకోవడం అనేక అనుమనాలకు తావిస్తున్�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్తో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర తెల్లవారు జాము నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోసా తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పు లు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడంలేదు.