Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున�
యూరియా కొరతకు సర్కారు, సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నైతిక బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం మంగళవారిపేట, గొ�
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�
‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�
యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పరిగి పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉద యం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు ఒకటి, రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిప�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ‘టీ న్యూస్' ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్�
ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా
మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుక�
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�