ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా...మండలంలోని రామేశ్వర్పల్లి గ్
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చ�
యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
యూరియా కోసం అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజు రోజుకూ యూరియా సమస్య జఠిలమవుతున్నది. యూరియా పంపిణీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట �
యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట రైతులు ధర్నా చేస్తున్న ఘటన నిత్యం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా కామారెడ్డ�
అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడంలేదు. యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం పనులు మానుకొని గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాచారెడ్డ
యూరియా రైతుల ప్రాణాలు తీసింది. పంటలు ఎండిపో తున్నాయని వెళ్లిన వారికి జీవితమే లేకుం డా చేసింది. ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో ఆదివారం పొద్దున్నే యూరియా కోసం బయలుదేరిన ఇద్దరు రైతులను రోడ్డు ప్రమ�
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు యూరియా కష్టాలు తప్పడంలేదు. ఆమె స్వగ్రామం కురవి మండలం పెద్దతండా గ్రామం గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీ పరిధిలోకి వస్తుంది. సత్యవతి రాథోడ్కు సొంత ఊరులో ఐదున్నర ఎకరాల భూమి ఉంద�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తున్నది. అవసరాలకు సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సాగుకు ఎరువులు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు వేకువజామునే సహకార సంఘాలు, ఆగ్
ఎరువుల కోసం రైతులకు దుకాణాల వద్ద పడిగాపులు తప్పడంలేదు.శనివారం యూరియా వస్తుందని సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి 9గంటలకు మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్దకు టోకెన్ల కోసం రైతులు వచ్చారు.చెప్పులు,కొమ్మ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్ల ఎదుట, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద రోజంతా క్యూ కట్టినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్త�
‘రాష్ట్రంలో ఉన్నరా? కేంద్రంలో ఉన్నరా?’ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన ఎద్దేవా ఇది! రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య విసుర్లు, చతుర్లు సహజమే కానీ, తమ బాధ్య
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.