Koppula Eshwar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతాంగానికి యూరియా ను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియ�
యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోస
‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ �
యూరి యా కోసం రైతులు పడుతున్న బాధలు, గోసలు ప్ర భుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించా రు. యూరియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఏమాత్రం చిత్తశ�
ఖమ్మంలో లేని యూరియా కొరత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ప్రశ్నించారు. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి చొరవతో పెద్దమొత్తంలో ఖమ్మం జిల్లాకు యూరియా తరలిస్తుంటే ఇ�
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంది
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
‘యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు... ప�
యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్ల�
“కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం.తాము ఎవరికి చెప్పుకోవాలో తెల్వని గతి పట్టింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలే..ఆటో ఆయనకు డబ్బులిస్తే మందు బస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
నిత్యం తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. తిండితిప్పలు మానుకొని పొద్దస్తమానం క్యూలైన్లో ఉన్నా బస్తాలు ఇవ్వ�
హనుమకొండ జిల్లాలో యూరియా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద కుటుంబ సమేతంగా రైతులు బారులు తీరుతున్నారు. మనిషికి ఒక బస్తా అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వ్యవసాయ పనులు వద�
యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డి, వ్యవ�