పంటలు వేసి 45 రోజులైనా యూరియా వేయకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దుమ్ముగూడెం సొసైటీ వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చ�
రైతుల ఇబ్బందులపై వార్తలు రాస్తే తప్పేంటని అఖిలపక్ష నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి నిర్బం�
యూరియా కోసం రైతులు దామరచర్లలోని నార్కట్పల్లి-అద్దంకి హైవేపై గురువారం రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం వందల సంఖ్యలో గురువారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా దొరకక పోవడంతో ఆగ్రహంతో
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ పితృవియోగ�
అరకొరగా పంపిణీ అవుతున్న యూరియాపై ఆగ్రహించిన రైతులు గురువారం కేశంపేట ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ పరిధిలో పంపిణీ అవుతున్న యూరియా రైతులకు సరిపడా అందడంలేదు.
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయడం లేదు, టోకెన్లు ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం చించోళి, మహబూబ్నగర్
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే
సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రైతులు నెలలకొద్దీ తిప్పలు పడుతూనే ఉన్నారు. సొసైటీ సిబ్బంది రైతులకు ముందుగా టోకెన్లు అందించినా.. పూర్తిస్థాయిలో సొసైటీలకు యూరియా చేరకపోవడంతో అరకొరగానే పంపిణీ చేస్తు�
ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�