వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటకు యూరియా వస్తుందనే సమాచారం రావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎరువుల దుకాణం వద్దకు రైతులు చేరుకున్నారు.
మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవార�
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి సహకార సంఘం గోదాం వద్ద శనివారం యూరియా కోసం ఎండలో బారులు తీరుతూ రైతులు ఇబ్బందిపడ్డారు. 225 బస్తాలు పంపిణీ చేశారు. ఇంకా 300 మంది రైతులకు అందకపోవడంతో అధికారులను నిల�
సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెల�
రైతులకు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు యూరియా అడుక్కునే పరిస్థితి దాపురించింది. పోలీసుల వద్ద టోకెన్ల కోసం చేతులు చాచి అడుగుతున్నారు. బేల మండలం డోప్తాల ప�
యూరియా కొరత మరో మహిళా రైతు ప్రాణాలను తీసింది. లైన్లో నిల్చొని గాయాలపాలై 8 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నద�
రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్�
యూరియా కోసం రైతులు నిత్యం యుద్ధం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్కపోవడంతో మండిపడుతున్నారు. శుక్రవారం నర్సంపేట, కాటారం, కురవిలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎ�
తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస �