మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నా
తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వెళ్లారు. అక్కడ రైతుల దీనస్థితిని చూసి చలించిన ఎర్రబెల్లి.. అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివ�
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�
వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటకు యూరియా వస్తుందనే సమాచారం రావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎరువుల దుకాణం వద్దకు రైతులు చేరుకున్నారు.
మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవార�
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు