Thummala Nageshara Rao | రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సంద�
కాంగ్రెస్ సర్కార్ యాసంగి సాగు ప్రారంభంలోనే రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఒక సారి యాప్ అని, మరో సారి కార్డులు అంటుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు పనులు చేసుకోవాలా..? యూరియా కోసం వ్యవసాయాధికారులు, ఫర�
స్థానిక పీఏసీసీఎస్ కార్యాలయం వద్దకు ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాసంగి మొదలై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పీఏసీస
రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్లో శనివారం జరిగింది.
యాసంగిలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో ఇదే సమస్య ఏర్పడినా గుణపాఠం నేర్వని కాంగ్రెస్ సర్కారు.. రైతులను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజి�
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపుల�
రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు చెప్పుకొచ్చారు. రైతులు కేవలం ఆతృతతో ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిలుచుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని 12,000 సెంటర్లలో ఎక్కడో ర�
Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కలుగుతున్న న�
BRS MLAs | రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాప్ల్లో దొరుకుతుందా?, కాంగ్రెస్ వచ�
యూరియా దొరకక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలో సైతం క్యూలో పడిగాపుల
Nomula Bhagath | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శలు గుప్పించారు. రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. యూరియా కోసం రైతులు పడుత
రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఆయన ప్రభుత్వం �
యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు సరిపడా బస్తాలు లేకనో, అధికారుల మధ్య సమన్వయం లేకనో పంపిణీలో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ స