యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే
సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రైతులు నెలలకొద్దీ తిప్పలు పడుతూనే ఉన్నారు. సొసైటీ సిబ్బంది రైతులకు ముందుగా టోకెన్లు అందించినా.. పూర్తిస్థాయిలో సొసైటీలకు యూరియా చేరకపోవడంతో అరకొరగానే పంపిణీ చేస్తు�
ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�
నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం పేట బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కాసేపటి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని పెద్దఎత్తున రైతులు రాస్త
యూరియా కోసం రైతులోకం భగ్గుమంటున్నది. ఊరూరా రగిలిపోతున్నది. ఒక్క బస్తా కోసం పోరాటమే చేస్తున్నది. సోమవారం దుర్శేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. వందలాది మంది దుర్శేడ్ రాజ
యూరియా కొరతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒకే వేదికగా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వ డం మాని, యూరియా బస్తాలు ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమో, రాజకీయం చేసేందుకో, పోలీసులను ఇబ్బంది ప
బస్తా యూరియా కోసం సాగు రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన వారు తెల్లవారుజామునే సొసైటీల వద్దకు చేరుకొని పడరాని పాట్లు పడుతున్నార�
యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక క�
యూరియా కోసం మోతె మండలంలోని మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా యూరియా దొరకడ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మా త్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�