రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సమస్య కనిపిస్తున్నది. యూరియా కావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరవై రోజులుగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరికీ యూరియా, గ్రోమోర్ వంటి ఎరువులు తప్పనిసరి అయ్యింది.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని...పదేండ్లలో లేని యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధించడానికి కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం�
కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు, పొరుగు గ్రామాల మధ్య యూరియా వైరాన్ని పెంచుతున్నది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బ్యాగులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం లేనిపోని వివాదాలకు తావిస్తున్నది.
యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు కుతకుతలాడారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నా ఎరువు అందకపోతుండడంతో సర్కారుపై దుమ్మెత్తి పోశారు. గురువారం పలు చోట్ల ధర్నా లు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ తీరుపై
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బస్తా యురియా కోసం రైతన్నలు ఆందోళనకు దిగా రు.. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా యూరియాను పీఏసీసీఎస్ల ద్వారా సరఫరా చేస్తుంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా క�
బీఆర్ఎస్ పదేండ్ల కా లంలో దర్జాగా కాలరెగరేసి ఎవుసం చేసుకున్న రైతులు..చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరి యా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్
యూరియా కొ రత లేదన్న వరంగల్ కలెక్టర్ వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నాం. యూరియా కొరత లేకుంటే వందల మంది రైతులు పనులు వదులుకొని గంటల తరబడి ఎందుకు వేచి ఉన్నా రో సమాధానం చెప్పాలి. కలెక్టర్ కాంగ్రెస్ ప్ర భు
సీఎం రేవంత్రెడ్డిది చేతగాని పాలన. అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఆయనకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు ప్రశాంతంగా లేడు. నాట్లు పూర్తి చేసుక�
రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిలిపిచెడ్ మండలంలోని చండూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరుబాట పట్టారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో పీఏసీఎస్ వద్ద యూరియా కో�