తెలంగాణ రైతులపై సీఎం రేవంత్కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత �
రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమేనని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ‘పనుల జాతర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సొసైటీ వద్ద యూరియ
రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సమస్య కనిపిస్తున్నది. యూరియా కావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరవై రోజులుగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరికీ యూరియా, గ్రోమోర్ వంటి ఎరువులు తప్పనిసరి అయ్యింది.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని...పదేండ్లలో లేని యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధించడానికి కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం�
కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు, పొరుగు గ్రామాల మధ్య యూరియా వైరాన్ని పెంచుతున్నది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బ్యాగులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం లేనిపోని వివాదాలకు తావిస్తున్నది.
యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు కుతకుతలాడారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నా ఎరువు అందకపోతుండడంతో సర్కారుపై దుమ్మెత్తి పోశారు. గురువారం పలు చోట్ల ధర్నా లు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వ తీరుపై
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బస్తా యురియా కోసం రైతన్నలు ఆందోళనకు దిగా రు.. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా యూరియాను పీఏసీసీఎస్ల ద్వారా సరఫరా చేస్తుంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా క�