పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ
కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాతలు రెండునెలలుగా గోస పడుతూనే ఉన్నారు. పంటలకు వేసేందుకు యూరియా కోసం నానాయాతన పడుతున్నారు. సహకార సొసైటీ కార్యాలయాలు, గోడౌన్�
రైతును రాజుగా మారుస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకువచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు సెలవులు రావడంతోయూరి�
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురుతో పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పలేదు.
ఉమ్మడి జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియాకు ఎక�
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ప
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.
తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరి�
పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా �
యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియ�
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం చిన్నకోడూరులో తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�