ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.
తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరి�
పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా �
యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియ�
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం చిన్నకోడూరులో తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�
వ్యవసాయ పనులు వదిలి రైతులు సింగిల్ విండోల బాటపడుతున్నారు. రోజుల తరబడి రైతులు మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిల్చుని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్�
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
యూరియా కొరతతో ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి యూరియా, డీఏపీ అందకపోవడంతో సాగుచేసిన పంటలు ఎదగడం లేదని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎరువుల కొ
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్లో యూరియ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల
చినుకులు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం రణం చేస్తున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఒక్క బస్తాను దక్కించుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు..
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా రెండు, మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్తాలకు కూడా పోలీస్ పహారాలో పంపిణీ క
నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సి�