ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంల�
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీకి గురువారం ఉదయం 400 యూరియా బస్తాలతో లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. 200 బస్తాల వరకు టోకెన్లు ఇచ్చ
రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎరువుల షాపుల ఎదుట బారులు తీరుతున్న రైతులపై ప్రతాపం చూపే చర్యలకు ఉపక్రమించింది. అన్ని ఎరువుల దుకాణాల వద్ద పోలీసులను మోహరించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
కాంగ్రెస్ నాయకులకే యూరియా బస్తాలు ఇస్తారా.. పేద రైతులకు ఇవ్వరా...అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ�
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనుభవించిన ఈ బాధలు మళ్లీ ఇప్పుడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పునరావృతమయ్యాయి. సర్కారు చేతులెత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ
అదును దాటుతున్నా ఎవుసం ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగునీరందక సీజన్ మొదట్లోనే రైతులను ఆగం చేస్తున్నది.
వరంగల్ జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులకు సరిపడ యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్�
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది.
ఇల్లెందు పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం కర్షకులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారు�
వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా, డీఏపీల కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బారులు దీ రుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెంద
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
వానకాలం ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే అరకొరగా పడుతున్న వర్షాలతో ఆరుతడి పంట అయిన పత్తిని రైతులు సాగు చేశా రు. పత్తి మొక్క దశలో ఉండగా, ఏపుగా పెరిగేందు కు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరు�