కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు దాపురించాయి. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో శనివారం ఇలాంటి దృశ్యమే కనిపించింది.
జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్క్ఫెడ్ అధికార యంత్రాంగం ప్రధానంగా పీఏసీఎస్ చైర్మన్లతో ఏఆర్ఎస్కే, ఎఫ్పీఓలతో కుమ్మక్కై ప్రైవేటు ఫర్టిలైజర్లకు
యూరియా కొరత లేదని యంత్రాంగం చెబుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత వెంటాడుతున్నది. ఎక్కడ చూసినా అరకొరగానే అందుతున్నది. సరిపడా య�
యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోదాములు, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రానికి 230 బస్తాలే రావడంతో రైతులు వాటి కో�
Urea shortage | మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు రావడంతో రైతుల మధ్య గొడవ జరిగింది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు దొరకక పోవడంతో రైతులు ఆందోళన
Urea shortage | నర్సింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Urea shortage | తిమ్మాపూర్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.