ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తాను ఎమ్మెల్యేగా గెలువగానే చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మంగళవారం చిలుకానగర్లో క�
కాప్రా డివిజన్ గాంధీనగర్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించిన పాదయాత్రకు స్థానికులనుంచి విశేష స్పందన లభించింది. గృహిణిలు మంగళ హారతులతో బీఎల్ఆర్కు స్వ�
Revanth Reddy | రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఒక నియంత. బిజినెస్ మ్యాన్. ఒక కంపెనీకి సీఈవో ఎట్లనో కాంగ్రెస్కు ఆయన అట్ల అనుకుంటున్నడు. నాకు సీటు ఇయ్యలేదనో.. మరో కారణంతోనో నేను మాట్లాడటం లేదు. నా ఆవేదన నన్ను మా�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కాప్రా డివిజన్ నిర్మలానగర్, కందిగూడ, వలువర్నగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయ�
ఉప్పల్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్, చిలుకానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవా�
దేశంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకంటే ముందంజలో నిలిపి, ఆదర్శ రాష్ట్రం గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించుకుందామని, ఉప్పల్లో గులాబీ జెండాన
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. టోర్నీ
Congress | గ్రేటర్లోని ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ జెండా విల విలాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర
PAK vs NED | వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్ (Pakistan), నెదర్లాండ్స్ మధ్య టోర్నీ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన నెదర�
ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.37.50 కోట్ల నిధుల మంజూరుతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.