Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట
ఉప్పల్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో సోమవారం జాతీయ సెమినార్ జరగనున్నది. పునరుత్పత్తి వ్యవస్థలో అత్యంత కీలకమైన కణ విభజన, ఫలధీకరణ, క్రోమోజోముల విభజన వంటి అంశాలన
ఉప్పల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ పునః ప్రారంభమైంది. గురువారం సినీనటి నిధి అగర్వాల్, వజ్రం కన్స్ట్రక్షన్ చైర్మన్ కోల ఆంజనేయులు హాజరై ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా �
MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
MLA Bandari | థీమ్ పార్కులు ఏర్పాటు చేయడంతో చిన్నారులకు, యువకులకు, వృద్ధులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు.
టీవీ చానల్ యాంకర్పై మోజు పెంచుకొని, ఓ మహిళ అతడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. వారి చెరనుంచి బయటపడిన యాంకర్ ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొన్నారు.
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.
ఎప్పుడో 11 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఒక బాలుడు ఇన్నాళ్లకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం చిలుకాగనగర్కు చెందిన నారాయణశర్మ కొడుకు రోహిత్శర్మ 2013లో రైలు ప్రయాణంలో తప్ప
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ మ్యాచ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ �