బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను వరంగల�
హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పున్నర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన కార్పొరేటర్ పన్
ఉప్పల్కు (Uppal) చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికలో ప్రవారీ గోడ నిర్మాణం చేయాల�
SRH Vs RR T20 | ఇండియన్ ప్రీమియర్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య టీ20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలిం�
BJP Leaders | చిలకానగర్ డివిజన్ నాయకుల ప్రమేయం లేకుండా డివిజన్ అధ్యక్ష పదవిని ఏకపక్షంగా ప్రకటించినందుకు నిరసనగా బీజేపీ సీనియర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) అన్నారు. గురువారం నాచారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్లో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్ర�
MLA Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy) పేర్కొన్నారు.
Bandari Laxma Reddy | కాప్రా/మల్లాపూర్, ఫిబ్రవరి 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పల్లె, బస్తీ దవాఖానాల వైద్యులు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన
ఉప్పల్ భగాయత్లోని కాలభైరవ ఆలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.