నాచారం డివిజన్ లోని భూగర్భ డ్రైనేజీలు, మంచినీటి సమస్యలపై జలమండలి మేనేజర్ సిరాజ్తో వార్డు కార్యాలయంలో ఆదివారం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Ragidi Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
Vehicles Seize | నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి జరిమానాలు విధించారు. అదేవిధంగా పలు వాహనాలను సీజ్ చేశారు.
Bandari Laxma Reddy | ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని �
Bandari Lakhsma Reddy | ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ రామంతపూర్ డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మ్యాట�
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా పని చేస్తున్న గోవర్ధన్కు కుమారుడు, కూ తురు ఉన్నారు
గ్రేటర్లో మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. నాంపల్లి, ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి జి�
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం నత్త నడకన కొనసాగుతున్నది. ఏడేండ్లుగా ప్రతి రోజు పనులు జరుగుతున్నప్పటికీ నిర్మా ణం మాత్రం పూర్తికావడం లేదు.
ఔత్సహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్స్రీ జాయింట్ డైరక్టర్ కె.మధుకర్బాబు తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్2లోని ప�
Hyderabad | ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారి మధ్యలోనే కారు ఆగిపోయింది.
BRS | వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.