రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా పని చేస్తున్న గోవర్ధన్కు కుమారుడు, కూ తురు ఉన్నారు
గ్రేటర్లో మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. నాంపల్లి, ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి జి�
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం నత్త నడకన కొనసాగుతున్నది. ఏడేండ్లుగా ప్రతి రోజు పనులు జరుగుతున్నప్పటికీ నిర్మా ణం మాత్రం పూర్తికావడం లేదు.
ఔత్సహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్స్రీ జాయింట్ డైరక్టర్ కె.మధుకర్బాబు తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్2లోని ప�
Hyderabad | ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారి మధ్యలోనే కారు ఆగిపోయింది.
BRS | వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను వరంగల�
హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పున్నర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన కార్పొరేటర్ పన్
ఉప్పల్కు (Uppal) చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికలో ప్రవారీ గోడ నిర్మాణం చేయాల�
SRH Vs RR T20 | ఇండియన్ ప్రీమియర్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య టీ20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలిం�
BJP Leaders | చిలకానగర్ డివిజన్ నాయకుల ప్రమేయం లేకుండా డివిజన్ అధ్యక్ష పదవిని ఏకపక్షంగా ప్రకటించినందుకు నిరసనగా బీజేపీ సీనియర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.