ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఉప్పల్లోని చిలుకానగర్లో గురువారం నూతన శాఖను ప్రారంభించింది. బీవోబీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోనల్ హెడ్ రితేశ్ కుమార్ చేతులమీదుగా ఇది మొదలైంది.
ఉప్పల్లో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. నల్లచెరువు ప్రాంతంలోని నిమజ్జన ఏర్పాట్లు, పనుల పరిశీలనకు వచ్చిన మేయర్ను పలువురు నేతలు, ఉత్సవ సమితి ప్రతినిధులు నిలదీశార�
Mayor Vijayalakshmi | ఉప్పల్ నల్లచెరువు పరిశీలించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi)కి చేదు అనుభవం ఎదురయింది మేయర్ విజయలక్ష్మిపై ఉప్పల్(Uppal) వాసులు తిరగబడ్డారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ �
Uppal | ఉప్పల్లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఓ కారు ఆ గుంతలో దిగబడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్ర�
Online Betting | కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది యువకులు తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ వేదికగా కాయ్ రాజా కాయ్ అంటున్న జూదగాళ్లు... అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నా�
Hyderabad | హైదరాబాద్లోని ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో ఓటు వేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె