తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకంటే ముందంజలో నిలిపి, ఆదర్శ రాష్ట్రం గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించుకుందామని, ఉప్పల్లో గులాబీ జెండాన
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. టోర్నీ
Congress | గ్రేటర్లోని ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ జెండా విల విలాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర
PAK vs NED | వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్ (Pakistan), నెదర్లాండ్స్ మధ్య టోర్నీ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన నెదర�
ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.37.50 కోట్ల నిధుల మంజూరుతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
“దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన చోటు చేసుకుంటుంది. రాష్ట్రం పురోగమనం దిశగా అడుగులు వేస్తూ దేశాన్ని ఆశ్చర్య చకితులను చేస్తున్నది. ప్రజలకు నిత్యం సామాజిక పరంగా, ఆ
గ్రేటర్ హైదరాబాద్లో పాదచారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఈ మేరకు మహానగరంలో ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్క�
ఇష్టమైన ఆహారం ఆరగించాలంటే వెయిటింగ్ చేయక తప్పదు. వీకెండ్ వచ్చిదంటే నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా లంచ్, డిన్నర్ కోసం వెళ్లిన వారు కనీసం గంట నుంచి రెండు�
ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మ�
జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి�
బస్తీల్లో బాధలు వింటున్నా.. ప్రతి గడపను పలుకరిస్తున్న.. బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్న.. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఫిస్తా హౌజ్ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్