India - New Zealand 1st ODI | త్వరలో భారత్లో న్యూజిలాండ్ జట్టు పర్యటించనున్నది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్కు హైదరాబాద్లోని రాజీవ్గాందీ ఇంటర్నేష�
Chain snatching | రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేవిధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు
Murder|నగరంలో తండ్రికొడుకుల దారుణ హత్య కలకలం కలిగిస్తుంది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నివాసముంటున్న తండ్రికొడుకులపై దుండగులు దాడికి పాల్పడి హత్య చేశారు.
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరే�
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో 440 కిలోల గంజాయి పొడిని సోమవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పా�
భాగ్యనగర ప్రభుత్వ వైద్యంలో కొత్తశకం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్), సనత్నగర్ (ఎర్రగ�
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�