మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో 440 కిలోల గంజాయి పొడిని సోమవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పా�
భాగ్యనగర ప్రభుత్వ వైద్యంలో కొత్తశకం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్), సనత్నగర్ (ఎర్రగ�
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�
ఉప్పల్ శిల్పారామం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. నగరానికి తూర్పున ఉన్న ఈ శిల్పారామంలో సందర్శకుల కోసం సంప్రదాయ వేదిక (ఫంక్షన్హాల్), బోటింగ్ ఏర్పాటుకు రూ. 4. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వేసవిల�
ప్పల్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కల్యాణం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. రామాలయాల్లో ప్రత్యే
ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర నగరాల నుంచీ గుట్టపైకి సేవలు విస్తరిస్తామని వెల్లడి ఉప్పల్ నుంచి రూ75, జేబీఎస్ నుంచి రూ.100 చార్జి ఉప్పల్, మార్చి 30: యాదాద్రి కొండపైకి మినీబస్�
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం
హైదరాబాద్ : వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామా�