చర్లపల్లి, డిసెంబర్ 27 : ఏఎస్రావునగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలానగర్ ప్రధాన రహదారి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు అ
Drainage works | వినాయక్నగర్ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా
Anti Flood system | అల్వాల్ సర్కిల్ పరిధిలో వరద ముంపురాకుండా అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నారు… ఇందులో భాగంగా అల్వాల్ మోతులకుంట చెరువు నుంచి కొత్త చెరువు మీదుగా చిన్నరాయుని చెరువు వరకు నాలా నిర్మాణం
హైదరాబాద్ : ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలుకానగర్లో ఎన్ఎస్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి టిప్పర�
MLC Kavitha | హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్�
MLA Bethi Subhash reddy | ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన
ఉప్పల్ సర్కిల్లో భారీగా ఫిర్యాదులు .. కూల్చివేతకు సిద్ధమవుతున్న అధికారులు ఉప్పల్, డిసెంబర్ 5 : ఉప్పల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం అవుతున్నది. అనుమతులు లేకుండా చేపట్టిన న�
రెండోరోజు గజానికి రూ.76 వేలు ముగిసిన ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం హెచ్ఎండీఏకురూ.474.61 కోట్ల ఆదాయం 44 స్థలాలకు 39 ప్లాట్ల విక్రయం తూర్పున హాట్స్పాట్గాఉప్పల్ భగాయత్ లేఅవుట్ ముగిసిన ఆన్లైన్ వేలం..474.61 కోట్ల
వనస్థలిపురం : ఇంట్లో పనిచేస్తామని చేరి, అదను చూసుకుని విలువైన వస్తువులను సర్దుకుని ఉడాయిస్తున్న కిలాడి దంపతులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్కు చెందిన రితీష్ శ్రీవాస్�
20 నెలలుగా పింఛన్ గుంజుకుంటున్నడు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు చౌటుప్పల్, నవంబర్ 20: వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు తిండి పెట్టకపోగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కూడా గుంజ�
హుజూరాబాద్టౌన్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గ్యాస్ విషయంలో మరోసారి తప్పులో కాలేసి తన అవగాహనా లేమిని, తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఇటీవల తన ప్రచార ప్రసంగాల్లో గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష�
హుజురాబాద్ : మేము సామాన్యరైతులం, వ్యవసాయం చేసుకునే రైతు కూలీలం. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, అన్ని రకాల ఫించన్లను రెండువందల నుంచి 2వేల పదహారు చేసింది. ఉచిత విద్యుత్, నీళ్లు కల్ప�
విప్ బాల్క సుమన్.. ఉప్పల్లో టీఆర్ఎస్కు ముస్లింల మద్దతు కమలాపూర్, సెప్టెంబర్ 30: అన్ని వర్గాల ప్రజల ఆదుకొనేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని విప్ బాల్క సుమన్ పేర�