హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
పాదచారుల కష్టాలు తీర్చే ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ ఆకాశ నడక మార్గం నగరానికి మరో ఐకానిక్ కట్టడంగా నిలువనున్నది.
రాష్ట్రంలో అత్యాధునిక మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవ�
ఉప్పల్ నియోజక వర్గాన్ని నాలుగున్నర ఏండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం పద్మశాలి భవన్లో జరిగిన రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే�
స్ట్ సిటీ తరహాలో హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. ఒకప్పుడు వెస్ట్ సిటీకి మాత్రమే పరిమితమైన ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్లోని అంబర్పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు
Traffic restrictions | హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.