మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఖాయమైనట్లేనని, భారీ మెజారిటీతో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలునిచ్చార
బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�
బీజేపీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పెద్ద ఝూటా అని, మరోమారు మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
చేనేత, జౌళి రంగానికి కేంద్రం చేయూతనివ్వకపోగా, ఆ రంగాన్ని సావుదెబ్బ కొడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర్మెంటు పెట�
వేల రూపాయల కాంట్రాక్టు కోసం ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డిపై ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. డబ్బులు పంచుతూ, సారా పోయించడంపై మహిళలు మండిపడుతున్నారు.
Telangana Not For Sale | తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని.. ఇక్కడి నేతలను, ప్రజలను కొనలేరని అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండి�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు కుట్రలు పన్నిన బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అధికార దాహంతో అంధకారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జరిపిన యత్నాలు బెడిసికొట్టాయి. సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారితో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలు
బీజేపీ ఆకర్ష్ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన నలుగురిని అరెస్ట్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గౌడ కులస్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మాట్లాడుతూ.. గౌడ బంధువులు అందరూ కేసీఆర్కు అండగా ఉండ�