మునుగోడు ఉప ఎన్నికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని సీఎం కేసీఆర్ ఇన్చార్జి గ్రామం లెంకలపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కల�
మోసాల రాజగోపాల్రెడ్డి మునుగోడులో మునగడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలను తన కాంట్రాక్టుల కోసం మోసం చేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇక్కడి ప్�
TRS | మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు జోరు కొనసాగుతున్నది. బహుజనబంధు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల్లోని బడుగు బలహీనవర్గాల
మునుగోడు ఉపఎన్నిక ఇంకా పదిరోజుల్లో జరుగుతుందనగా కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. రెండురోజుల్లో ముగ్గురు కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ అధిష్ఠానం నానా హైరానా పడుతున్నది. పార్టీలో అడుగడుగ�
సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
Dasoju Sravan | మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తె�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఉమ్మడి జిల్లాకు బీజేపీ కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చౌటుప్పల్ మూడు, ఆరో వార్డు కౌన్�
Minister Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కార్యకర్తలు అండగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర�
తన ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. సత్యం గడప దాటక ముందే అసత్యం వీధులు దాటుతున్నదని, టీఆర్ఎస్ పార్టీ�
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండు. గ్రామాల్లో ఎన్నడూ కనిపించని ఆయనకు ఎందుకు ఓటెయ్యాలె.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శ�
కోటీశ్వరులను కుబేరులుగా, పేదలను నిరుపేదలుగా రూపొందిస్తూ భారత్ను బడా కుబేరులున్న దేశంగా ప్రపంచంలో మూడోస్థానంలో, నిరుపేదల దేశాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టింది.