రూర్కెలా : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2025-26 టోర్నీని భారత హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. 1-3తో బెల్జియం చేతిలో పరాభవం పాలైంది.
భారత్ నుంచి శిలానంద్ లక్రా ఒక్కడే 29వ నిమిషంలో గోల్ చేయగా నెల్సన్ (23), థామస్ (53), ఆర్నో వాన్ డీసెల్ (57) తలా ఒక గోల్ చేశారు.