ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2025-26 టోర్నీని భారత హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. 1-3తో బెల్జియం చేతిలో పరాభవం పాలైంది.
రాజ్గిర్(బీహార్) వేదికగా ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగనున్న ఆసియా కప్ హాకీ టోర్నీ కోసం 18 మందితో భారత జట్టును ప్రకటించారు. బుధవారం సమావేశమైన హాకీ ఇండియా(హెచ్ఐ) ప్రతినిధులు జట్టును ఎంపిక చేశ
FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్లో అలసత్వం ప్రదర్శించిన టీమిండియా మరోసారి నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చేజేతులా ఓడిపోయి�