ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2025-26 టోర్నీని భారత హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. 1-3తో బెల్జియం చేతిలో పరాభవం పాలైంది.
త్వరలో రూర్కెలా వేదికగా మొదలుకానున్న ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్కు గాను ప్రకటించిన 33 మంది సభ్యుల భారత హాకీ జట్టులో స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచే�
ఎఫ్ఐహెచ్ మహిళల జూనియర్ వరల్డ్ కప్లో ఇప్పటికే క్వార్టర్స్ రేసు నుంచి నిష్క్రమించిన భారత హాకీ జట్టు.. క్లాసిఫికేషన్ మ్యాచ్లో గెలిచి టాప్-10లో నిలిచేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఆదివారం రాత్రి జర�
ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత హాకీ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన పూల్-బీ మ్యాచ్లో భారత్.. 5-0తో స్విట్జర్లాండ్పై ఘనవిజయాన్ని అందుకుని క్వార్టర్స�
భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్సిగ్నల్ దొరికింది. ఆసియాకప్తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ర
ఎఫ్ఐహెచ్ యూరోపియన్ అంచెలో భారత హాకీ జట్టు అపజయాల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం భారత జట్టు.. 2-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మాజీ సారథి మన్ప్రీత్ సింగ్ తన కెరీర్లో 400వ మ్యాచ్ ఆడినా అతడికి ఆ ఆనంద�
భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి వందన కటారియా తన 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. దేశం తరఫున 320 మ్యాచ్లలో 158 గోల్స్ చేసిన వందన.. భారత మహిళా హాకీ జట్టుకు అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా గుర్�
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్లకు బుధవారం మిశ్రమ ఫలితాలు దక్కాయి. అబ్బాయిల జట్టు జర్మనీపై గెలిచి మంగళవారం నాటి ఓటమికి బదులు తీర్చుకోగా.. అమ్మాయిలు స్పెయిన్ చేతిలో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడారు.
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది.
భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం తెలిపింది. భారత్ తరఫున 254 మ్యాచ్లు ఆడి 205 గోల్స్ చేసి�
సారథి హర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయడంతో జర్మనీతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ను భారత హాకీ జట్టు 5-3తో గెలుచుకుంది.జర్మనీ తరఫున మజ్కోర్ (7, 57వ ని.) రెండు గోల్స్ చేయ�
సుల్తాన్ జోహర్ కప్ టోర్నీలో భారత యువ హాకీ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 4-2తో జపాన్పై అద్భుత విజయం సాధించింది. అమిర్ అలీ(12ని), గుర్జోత్సింగ్(36ని), ఆనంద్ సౌరభ్(44న