టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. మునుగోడు నియోజకవర్గవ్యాప్తం గా శనివారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికిచేరారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కనీసం 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే మునుగోడు ఉపఎన్
దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (టీఎంపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేశ్ మాదిగ చెప్పారు
కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గు�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �
Munugode | మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Minister Jagadish Reddy | కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Chirumarthi Lingaiah | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ
Gutta Sukender reddy | బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని
KTR | నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ�