మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన పాండు వివేకానందగౌడ్ తెలిపారు. తంగడపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఆయన సమక్షంలో టీ�
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
మునుగోడు ఉప ఎన్నికలో ఆర్యవైశ్యుల మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ చింతల రవికుమార్గుప్తా తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులతో హైదరాబాద్లో మంత్ర�
బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇస్తున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్న�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజే బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇటీవల బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం తిరిగి టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. నేటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారానికి సిద్ధమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్
మునుగోడులో ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన కొందరు వారంలోనే మోసపోయామని తెలుసుకొని తిరిగి గులాబీ గూటికి చేరుత
మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఉవ్విళ్లూరుతున్నది. ప్రజల ఆశీర్వాదం దండిగా ఉన్న అధికార పార్టీ.. ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదున్నది. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆ
ఎవరెన్నీ కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృ హ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.