TRS NRI Kuwait | టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్.. అలుపెరుగని పోరాటంతో
Vinod kumar | కేంద్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
దసరా పండుగనాడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిర్భావించిన టీఆర్ఎస్.. 14 సంవత్సరాలపాటు మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపించేలా పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి బుధవారం నుంచే ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారినప్పటికీ.. ఎన్నికల సంఘం వద్ద ఆమోదముద్ర పడటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నది. పార్టీ పేరును సవరించుకొనేందుకు ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 195
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఎనిమిదేండ్ల తర్వాత మరోపాత్రలోకి మారిపోయింది.
విజయదశమి రోజున మధ్యాహ్నం 1:19కి ఈ దేశ భవిష్యత్ మారే నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించిన్రు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా రూపు సవరించుకొని నవ నవోన్మేషంతో ఉరకలెత్తించిన్రు. తెలంగాణను మాత్రమే కాదు, యావద్భారతాన్న�
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణ�
KCR's National Party Launch LIVE UPDATES | సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో దేశం మొత్తం తెలంగాణ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల�
దాదాపు అర్ధ శతాబ్దం కిందటి భారతదేశం.. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన సందర్భం.