కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఒక రాజకీయ పార్టీకి ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాల్లో ఆదరణ ఉన్నప్పుడు, ఒక నాయకుడికి దేశవ్యాప్తంగా ప్రజా మద్దతు లభించినప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో ముమ్మాటికీ ఎగిరేది గులాబీ జెండాయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల
‘దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్�
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్�
CM KCR | రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ వేదిక జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులు, 33 జిల్లాల
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామ పంచాయ�
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లికార్జునగిరిలో ‘మీతోనేను’ కార్య క్రమం లో భాగంగా పర్�
Minister Mallareddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Minister Jagadish reddy | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ
MLA Sanjay |రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.