తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మం�
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
Minister Niranjan Reddy | వనపర్తి మండలం రాజాపేట పెద్దతండాకు చెందిన రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షం�
టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. పండుగలా జరుగుతున్న కార్యక్రమాలతో గులాబీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మునుగోడు ప్రజలు గ�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.