నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే టీఆర్ఎస్ పా ర్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఈ-బయ్యారం అడ్డరోడ్డులోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన భద్రాద్రి థర్మల్ పవర్ప
Jagadish Reddy | మునుగోడు లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పవిత్ర రాజ్భవన్ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్లా కాకుండా తమిళనాడు బీజ�
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని గ�
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతోపాటు సీఎం కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకు తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నా�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
యాచారం, సెప్టెంబర్7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 30 మంది ఎమ్మెల్యే కిషన్ర�