మునుగోడులో బీజేపీ ఓటమికే.. నేడు సీఎం కేసీఆర్ను కలుస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమ�
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిల వినాయక నిమజ్జన ఊరేగిం�
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �
జగిత్యాల : అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం భూపతిపూర్ గ్రామంలోని బీజేపీ పార్టీకి చెందిన 20 మంది యువకులు ఎమ్మెల్యే క్వార్టర్స్�
పేదోళ్లకు మంచి చేయడమే లక్ష్యం మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ 200 పింఛన్ను రూ.2016 చేసిండ్రు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు లబ్ధిదారులకు ఆసరా కార్డులు పంపిణీ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 30: టీఆర
నాంపల్లి , ఆగస్టు 30 : తొందరపాటుతో బీజేపీలో చేరిన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆ పార్టీలో ఇమడలేక తిరిగి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన కన్నెబోయి
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా�
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరిక
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా శాలిగౌరారం
మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలోని రిక్కల భాస్కర్రె
యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆది
హనుమకొండ, ఆగస్టు 28 : రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెంద�
నల్లగొండ : అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందుకుంటే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని ఆయన పేర్కొన�