TRS | మునుగోడులో టీఆర్ఎస్ (TRS) పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యంగా ఆరెస్సెస్ పావులు కదుపుతున్నదా? దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ సహా తమిళనాడు, కేరళపైనా ఫోకస్ పెట్టిందా? వచ్చే నెల 9 నుంచి రాయ్పూర్లో 3 రోజుల పాటు జర�
దుబ్బాకలో కొత్తగా 1,804 మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో 1,804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన
మునుగోడులో దూకుడు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తన పదవ�
జనగామ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కూనూరు గ్రామంలో బీజేపీ గుండాలు టీఆర్ఎస్ కార్యకర్తలప
దేశంలో బీజేపీ పాలనను పక్కకు పెట్టిందని, ప్రతిపక్షాలనే టార్గెట్ చేసిందని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానిక
మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అని ఎవరైనా అడిగితే చెప్పే సమాధానాలు ఎన్నో. కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షీటీమ్స్, టీఎస్-ఐపాస్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం.. ఈ స
పెద్ద శంకరం పేట్ : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పెద్ద శంకర�
మనకు పంటల తెలంగాణ కావాల్నా..? మంటల తెలంగాణ కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మోహన్కు మంత్రి గురువారం అ�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆ�
కరీంనగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మల్యాల మండలం తక్కలపెల�
మునుగోడులో కారు గెలుపు ఖాయమని, అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తు�